శ్రీ విధాత పీఠంలో

 


భగవత్ బంధువులందరికిీ

శ్రీ విధాత పీఠంలో 01-6-2024 శనివారం )హనుమజ్జయంతి సందర్భంగా అర్చన, అభిషేకం, ఆకుపూజ, సింధూర పూజ, లక్ష అరటిపండ్లు సమర్పణ,  వడమాల సమర్పణ, అప్పాల మాల సమర్పణ హవనిజ గారి ఆధ్వర్యంలో జరుగును. స్వామివారికి సమర్పించిన అరటిపండ్లను తిరిగి అడవుల్లో ఉన్న కోతులకు ఆహారంగా వేయడం జరుగుతుంది.

 ఈ బృహత్ కార్యంలో తమ వంతు సహకారం అందించి ఆకలితో అలమటిస్తున్న మూగ జీవులకు ఆహారాన్ని అందించగలరని ప్రార్థన. 

            అర్చన ...................................116/-

            అభిషేకం................................116/-

            ఆకుపూజ................................216/-

            సింధూర పూజ.........................216/-

            అప్పాల మాల/వడమాల..........316/-

            అరటిపండ్లు(డజను).................51/-

మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 096666 0237


Comments

Popular posts from this blog

నైమిశారణ్యం :

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు