శ్రీ విధాత పీఠంలో
భగవత్ బంధువులందరికిీ
శ్రీ విధాత పీఠంలో 01-6-2024 ( శనివారం )హనుమజ్జయంతి సందర్భంగా అర్చన, అభిషేకం, ఆకుపూజ, సింధూర పూజ, లక్ష అరటిపండ్లు సమర్పణ, వడమాల సమర్పణ, అప్పాల మాల సమర్పణ హవనిజ గారి ఆధ్వర్యంలో జరుగును. స్వామివారికి సమర్పించిన అరటిపండ్లను తిరిగి అడవుల్లో ఉన్న కోతులకు ఆహారంగా వేయడం జరుగుతుంది.
ఈ బృహత్ కార్యంలో తమ వంతు సహకారం అందించి ఆకలితో అలమటిస్తున్న మూగ జీవులకు ఆహారాన్ని అందించగలరని ప్రార్థన.
అర్చన ...................................116/-
అభిషేకం................................116/-
ఆకుపూజ................................216/-
సింధూర పూజ.........................216/-
అప్పాల మాల/వడమాల..........316/-
అరటిపండ్లు(డజను).................51/-
మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay ద్వారా కానీ పంపగలరు
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 096666 0237
Comments
Post a Comment